వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయాలి
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూలై 1 (విజయక్రాంతి): వైటీపీఎస్లోని సీహెచ్పీ, ఏహెచ్పీ విభాగాల నిర్వహణను మూడు సంవత్సరాల కాలానికి రూ.255 కోట్ల వ్యయంతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీపీపీ, టీజీపీ, ఈజేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
02-07-2026